అక్రమ ఇసుక తవ్వకాలపై ఎన్‌జీటీ సీరియస్ | national green tribunal fires on illigal sand business | Sakshi
Sakshi News home page

Dec 4 2015 2:41 PM | Updated on Mar 21 2024 8:11 PM

తెలుగు రాష్ట్రాల్లో విచ్చలవిడిగా జరుగుతున్న ఇసుక దందాపై శుక్రవారం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్‌జీటీ) తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేసింది. ఆదాయమే ధ్యేయంగా ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నా ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయి అని మండిపడింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement