దర్యాప్తు తీరుపై సంతృప్తిగా లేము
అగ్రిగోల్డ్ డిపాజిట్ల కుంభకోణం వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దర్యాప్తు తీరుపై తాము ఎంత మాత్రం సంతృప్తికరంగా లేమని ఉమ్మడి హైకోర్టు తేల్చి చెప్పింది. వెంటనే దర్యాప్తు అధికారిని మార్చాలని, లేని పక్షంలో తామే అందుకు తగిన ఆదేశాలు జారీ చేస్తామని స్పష్టంచేసింది.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు