జగన్కు బెయిల్ మంజూరు | CBI Court grants bail to Jagan | Sakshi
Sakshi News home page

Sep 23 2013 5:11 PM | Updated on Mar 21 2024 7:50 PM

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డికి బెయిల్ మంజూరైంది. ఆస్తుల కేసులో సీబీఐ విచారణకు పిలిచి, అర్ధరాత్రి అరెస్టు చేసి.. 485 రోజుల పాటు చంచల్గూడ జైల్లో ఉంచిన తర్వాత సోమవారం సీబీఐ ప్రత్యేక కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement