'నివేదికలు ఇవ్వకుండా నిధులు ఎలా కేటాయిస్తారు' | bjp leader purandeswari slams cm chandrababu over polavaram project | Sakshi
Sakshi News home page

Sep 6 2016 7:00 AM | Updated on Mar 21 2024 10:59 AM

ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాకు 14వ ఆర్థిక సంఘం అభ్యంతరం చెబుతోందని బీజేపీ మహిళా నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి చెప్పారు. విజయవాడలో శనివారం బీజేపీ పదాధికారుల సమావేశనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.... ఏపీకి కేంద్ర ప్రభుత్వం సహాయం చేయడం లేదని టీడీపీ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement