రూ.కోటి విలువైన మందుల సరఫరా | - | Sakshi
Sakshi News home page

రూ.కోటి విలువైన మందుల సరఫరా

Mar 16 2023 12:44 AM | Updated on Mar 16 2023 12:44 AM

మందులను పరిశీలిస్తున్న జేడీ  - Sakshi

మందులను పరిశీలిస్తున్న జేడీ

జేడీ మహేశ్వరుడు

నెల్లూరు(సెంట్రల్‌) : జిల్లాలో మూగజీవాలకు పంపిణీ చేయాల్సిన రూ.కోటి విలువైన వివిధ రకాల మందులను పలు నియోజకవర్గాలకు సరఫరా చేసినట్లు పశుసంవర్థకశాఖ జేడీ మహేశ్వరుడు పేర్కొన్నారు. నెల్లూరులోని ఆయన కార్యాలయంలో గోడౌన్‌ నుంచి మందులను కందుకూరు, నెల్లూరు, కావలి నియోజకవర్గాలకు బుధవారం సరఫరా చేశారు. ఈ సందర్భంగా జేడీ మాట్లాడుతూ జిల్లాలోని 175 పశుసంవర్థక వైద్యశాలలకు సంబంధించి మందులను సరఫరా చేస్తున్నామన్నారు. మూగజీవాల వైద్యం కోసం అవసరమైన అన్నిరకాల మందులను ఉచితంగా ఇస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement