దొంగతనం
●రెండు రోజులకోసారి
రాత్రిళ్లు స్కూల్ నుంచి బియ్యం మాత్రమే కాదు పప్పులు కూడా తరలిస్తున్నా రు. రెండు మూడు రోజులకోసారి ఈ తరలింపు జరుగుతోంది. పిల్లలకు పెట్టాల్సిన తిండిని వ్యాపారులకు తెగనమ్ముకుంటున్నారు.
– కోలక పెంటయ్య, గిరిజనుడు, రావికోన
మా గిరిజన విద్యార్థులను కూలీలుగా వాడుకుంటూ బస్తాలను తరలిస్తున్నారు. మా పిల్లల కడుపు మాడ్చి సరుకులు అమ్ముకుంటున్నారు. అధికారుల భయం లేకపోవడంతో హెచ్ఎం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
– కోలక చామంతి, గిరిజన మహిళ, రావికోన
దొంగతనం


