కనీసం రూ.15 చెల్లించాలి.. | - | Sakshi
Sakshi News home page

కనీసం రూ.15 చెల్లించాలి..

Dec 3 2025 8:21 AM | Updated on Dec 3 2025 8:21 AM

కనీసం

కనీసం రూ.15 చెల్లించాలి..

కనీసం రూ.15 చెల్లించాలి.. ఇదీ ఒక పెంపేనా.. పెంపు సరిపోదు..

ప్రస్తుత ధరలకు అనుగుణంగా ప్రతి విద్యార్థికి రూ.20 చొప్పున ప్రభుత్వం చెల్లించాలి. కనీసం రూ.15 అయినా ఇవ్వాలి. ధరలకు.. పెంచిన వంట ఖర్చులకూ పొంతన ఉండటం లేదు.

– అల్లు మహాలక్ష్మి, మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం గౌరవాధ్యక్షురాలు

నిత్యవసరాల ధరలు భగ్గుమంటున్నాయి. ఈ తరుణంలో పైసల్లో పెంపు చేయడం సరికాదు. మా వైపు నుంచి కూడా ప్రభుత్వాలు ఆలోచించాలి. బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లించాలి.

– బర్ల బంగారమ్మ,

వంట నిర్వాహకురాలు, ఉర్లాం

పెరిగిన ధరలకు అనుగుణంగా ఽవంట ఖర్చులు పెంచాలి. కూరగాయలు ధరలు, నిత్యవసరాల ధరలు పెరగడంతో ఏమీ కొనలేకపోతున్నాం. ప్రభుత్వం తాజాగా పెంచిన ధరలు సరిపోవు.

– అమ్మాయమ్మ,

వంట నిర్వాహకురాలు, వీఎన్‌పురం స్కూల్‌

కనీసం రూ.15 చెల్లించాలి.. 
1
1/2

కనీసం రూ.15 చెల్లించాలి..

కనీసం రూ.15 చెల్లించాలి.. 
2
2/2

కనీసం రూ.15 చెల్లించాలి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement