మల్లిఖార్జున ఖర్గేను కలిసిన ప్రేమ్‌సాగర్‌రావు | - | Sakshi
Sakshi News home page

మల్లిఖార్జున ఖర్గేను కలిసిన ప్రేమ్‌సాగర్‌రావు

Jul 4 2025 6:43 AM | Updated on Jul 4 2025 6:43 AM

మల్లిఖార్జున ఖర్గేను కలిసిన ప్రేమ్‌సాగర్‌రావు

మల్లిఖార్జున ఖర్గేను కలిసిన ప్రేమ్‌సాగర్‌రావు

మంచిర్యాలటౌన్‌: ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ కలిశారు. గురువారం ఆయనను హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ హోటల్‌లో మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడారు. ఈ నెల 4న గ్రామస్థాయి కాంగ్రెస్‌ నేతలతో ఎల్బీ స్టేడియంలో జరిగే బహిరంగ సభకు ఖర్గే హాజరు కానుండగా సభ నిర్వహణపై చర్చించారు. ఇటీవల మంత్రివర్గ విస్తరణలో పదవిని ఆశించి భంగపడిన నాయకులతో ఖర్గే ప్రత్యేకంగా మాట్లాడగా, ప్రేమ్‌సాగర్‌రావుతోనూ చర్చించినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement