పిల్లలు బడిలో ఉండాలి
బడి బయట పిల్లలను గుర్తించేందుకు గురువారం నుంచి సర్వే ప్రారంభమవుతుంది. వివరాలను ప్రబంద్ పోర్టల్లో అప్లోడ్ చేయాలి. బడిబయట ఉన్న విద్యార్థులను బడిలో చేర్పించాలి. కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు ప్రక్రియను పర్యవేక్షించాలి.
– ఉప్పులేటి శ్రీనివాస్,
సమగ్ర శిక్ష జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్
రవాణా భత్యం చెల్లించాలి
కాంప్లెక్స్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న సీఆర్పీలు సర్వేలో భాగంగా ఆవాస ప్రాంతాల్లో తిరుగుతూ బ డిబయట పిల్లలను గు ర్తిస్తారు. వారికి ప్రభుత్వం రవాణా భత్యం(ట్రావెలింగ్ అలవెన్స్) ఇ వ్వాలి. ప్రతీరోజు పాఠశాలలు, పర్యవేక్షణ ప నులకు వెళ్తున్నాం. ప్రస్తుత వేతనాలు సరిపోక ఇబ్బందులు పడుతున్నాం.
– దహేగాం పవన్ కుమార్,
సీఆర్పీల సంఘం జిల్లా అధ్యక్షుడు
పిల్లలు బడిలో ఉండాలి


