డ్రగ్స్‌ వ్యతిరేక జాతా | - | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ వ్యతిరేక జాతా

Jan 9 2024 1:22 AM | Updated on Jan 9 2024 1:22 AM

- - Sakshi

మైసూరు: మైసూరు జిల్లాలో మత్తు పదార్థాల విక్రయం, సేవనం కేసులు పెరిగిపోవడంతో పోలీసులు వాటికి అడ్డుకట్ట వేయడంపై దృష్టి సారించారు. నంజనగూడులో పోలీసులు డ్రగ్స్‌ వ్యతిరేక జాతాను నిర్వహించారు. ఎస్పీ సీమా లాట్కర్‌ ఆధ్వర్యంలో ప్రఖ్యాత శ్రీకంఠేశ్వర స్వామి దేవాలయం నుంచి జాతా ఆరంభమై పట్టణ క్రీడా మైదానం వరకు చేరుకుంది. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వాటికి బానిసైతే జీవితం నాశనమవుతుందని నినాదాలు చేశారు. యువత, విద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

జాతాలో పాల్గొన్న పోలీసులు, విద్యార్థులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement