
పోచంపాడే.. శ్రీరాంసాగర్
మెండోరా మండలంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ముందుగా పోచంపాడ్ ప్రాజెక్ట్గా పిలిచేవారు.
● 1978లో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ సందర్శనకు వ చ్చిన నాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి పో చంపాడ్ను శ్రీరాంసాగర్గా పేరు మార్చారు.
● పోచంపాడ్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులు పోచంపాడ్ను పాడ్ అనడం బాగుండదని సీఎంకు విన్నవించడంతో పేరు మార్పు జరిగింది.
● పోచంపాడ్లో గోదావరి తీరాన కోదండ రామాలయం ఉండటంతో ఆ ఆలయం పేరు మీదుగా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్గా పేరు మార్చారు.
● పోచంపాడ్ ప్రాజెక్ట్కు 1963లో నాటి ప్రధాని జవహార్లాల్ నెహ్రూ శంకుస్థాపన చేయగా 1978లో పూర్తయింది.
● శ్రీరాంసాగర్ ప్రధాన కాలువలకు కూడా అప్పుడే కాకతీయ, లక్ష్మి, సరస్వతి కాలువలకు నామకరణం చేశారు.
– బాల్కొండ
మీకు తెలుసా?

పోచంపాడే.. శ్రీరాంసాగర్