జాన్సన్ కంట్రోల్.. ఓపెన్ బ్లూ సెంటర్.. హైదరాబాద్
అమెరికన్ ఐరీష్ బహుళ జాతి సంస్థ జాన్సన్ కంట్రోల్స్ తన సేవలను హైదరాబాద్లో ప్రారంభించింది. రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్లో జాన్సన్ కంట్రోల్స్ ఏర్పాటు చేసిన ఓపెన్ బ్లూ ఇన్నోవేషన్ సెంటర్ను కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యాలయంలో సెక్యూరిటీకి సంబంధించిన అన్ని రకాల సర్వీసులు లభిస్తాయి. అదే విధంగా వీడియో సర్వైవలెన్స్ సేవలు కూడా అందుబాటులో ఉంటాయి.
జాన్సన్ కంట్రోల్స్ సంస్థ 135 ఏళ్లుగా సెక్యూరిటీ సర్వీసులు అందిస్తోంది. 150కి పైగా దేశాల్లో ఈ సంస్థకు కస్టమర్లు విస్తరించి ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా లక్ష మంది ఈ సంస్థలో పని చేస్తున్నారు.
IT and Industries Minister @KTRTRS inaugurated the @johnsoncontrols OpenBlue Innovation Center in Hyderabad. OpenBlue Innovation Centre focuses on security products including both intrusion and access control and video surveillance (ACVS) product lines. pic.twitter.com/mNnt1vSrSy
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) June 14, 2022
చదవండి: హైదరాబాద్ ఈ సిటీలో భారీ ఎత్తున సోలార్ ప్యానెళ్ల తయారీ
మరిన్ని వార్తలు