పౌష్టికాహారంసద్వినియోగం చేసుకోండి | - | Sakshi
Sakshi News home page

పౌష్టికాహారంసద్వినియోగం చేసుకోండి

Jul 4 2025 3:52 AM | Updated on Jul 4 2025 3:52 AM

పౌష్టికాహారంసద్వినియోగం చేసుకోండి

పౌష్టికాహారంసద్వినియోగం చేసుకోండి

అసిస్టెంట్‌ కలెక్టర్‌ సాహిత్‌

హుకుంపేట: అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం అందిస్తున్న పౌష్టిక ఆహారాన్ని గర్భిణులు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని అసిస్టెంట్‌ కలెక్టర్‌ కె. సాహిత్‌ సూచించారు. గురువారం ఆయన మండలంలోని కులుపాడు,గడుగుపల్లి అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. పౌష్టికాహార పంపిణీ వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సీడీపీవో బాలచంద్రమణిదేవి, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement