‘గాంధీ’లో 21 స్వైన్‌ఫ్లూ పాజిటివ్ కేసులు | 21 swine flu positive cases in gandhi hospital | Sakshi
Sakshi News home page

‘గాంధీ’లో 21 స్వైన్‌ఫ్లూ పాజిటివ్ కేసులు

Feb 12 2015 3:39 AM | Updated on Sep 2 2017 9:09 PM

గ్రేటర్‌లో చలి తగ్గుముఖం పట్టినా స్వైన్‌ఫ్లూ తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉంది.

హైదరాబాద్: గ్రేటర్‌లో చలి తగ్గుముఖం పట్టినా స్వైన్‌ఫ్లూ తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉంది. బుధవారం గాంధీ ఆస్పత్రిలో 21 పాజిటివ్ కేసులు నమోదు కాగా, మరో 26 మంది అనుమానితులు చికిత్స పొందుతున్నారు. ఫీవర్ ఆస్పత్రిలో పది మంది, అపోలో, కేర్, యశోద, కిమ్స్, ఆదిత్య తదితర కార్పొరేట్ ఆస్పత్రుల్లో మరో పది మంది చికిత్స పొందుతున్నారు. కాగా తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటివరకు 2,751 మంది నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించగా, 903 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 42 మంది మృతి చెందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement