గతకొన్ని రోజులుగా కశ్మీర్లో నెలకొన్న హైడ్రామాకు సోమవారం తెరపడింది. భారీ సంఖ్యలో బలగాల తరలింపు, అమర్నాథ్ యాత్రికులు, పర్యాటకులను కశ్మీర్ నుంచి వీలైనంత త్వరగా వెళ్లిపోవాలనడం తదితరాల నేపథ్యంలో నెలకొన్న ఉత్కంఠ వీడింది. ప్రతిపక్షాల భయాల్ని నిజం చేస్తూ, లేదు లేదంటూనే కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది.
ప్రత్యేక మంటలు
Aug 6 2019 7:53 AM | Updated on Aug 6 2019 8:07 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement