నాయీ బ్రాహ్మణులపై చంద్రబాబు తీరు దారుణం | ParthaSarathy Fires on Chandrababu | Sakshi
Sakshi News home page

నాయీ బ్రాహ్మణులపై చంద్రబాబు తీరు దారుణం

Jun 19 2018 4:41 PM | Updated on Mar 22 2024 11:20 AM

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మానసిక రుగ్మతతో బాధపడుతున్నారని, అందుకే బడుగు బలహీనవర్గాలపై విరుచుకుపడుతున్నారని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత కొలుసు పార్థసారధి అన్నారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై టీడీపీ చాలా ప్రచారం చేసుకుందని, ప్రధాని నరేంద్ర మోదీని ఏపీ సీఎం ఏమని నిలదీశారో టీడీపీ నేతలు ఎందుకు చెప్పడం లేదని ఆయన ప్రశ్నించారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement