కేంద్ర ప్రభుత్వం విఫలమైంది | union government fail to provide currency, says jana reddy | Sakshi
Sakshi News home page

Dec 16 2016 1:32 PM | Updated on Mar 21 2024 6:13 PM

కొత్త కరెన్సీని తీసుకురావడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత జానారెడ్డి విమర్శించారు. పెద్ద నోట్ల రద్దు తదనంతర పరిణామాలపై అసెంబ్లీలో జరిగిన చర్చలో జానారెడ్డి మాట్లాడుతూ.. నగదు అందుబాటులో లేక పెళ్లిళ్లు ఆగిపోయానని చెప్పారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement