విజయవాడలో మెట్రోరైలు సాధ్యం కాదు: కేంద్రం | No possible to implement of metro project in Vijayawada | Sakshi
Sakshi News home page

Aug 26 2015 7:21 AM | Updated on Mar 21 2024 8:52 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం మరో షాక్ ఇచ్చింది. విజయవాడలో మెట్రోరైలు నిర్మాణం సాధ్యం కాదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు సాయం చేయలేమని మున్సిపల్ శాఖకు కేంద్రం సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. మెట్రోరైలు ప్రాజెక్టు చేపట్టాలంటే విజయవాడలో 20 లక్షల జనాభా కూడా లేదని, ఆర్థిక మనుగడ సాధించలేదని పేర్కొంది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement