ఎస్సీ,ఎస్టీ భూములకు చట్టబద్ధత | Jagan slams Chandrababu at Pallamala SC Athmiya Sammelanam | Sakshi
Sakshi News home page

ఎస్సీ,ఎస్టీ భూములకు చట్టబద్ధత

Jan 22 2018 1:16 PM | Updated on Mar 21 2024 8:11 PM

ఎస్సీలంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు చాలా చులకన అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. తెలుగుదేశం పాలనలో ఎస్సీల అభివృద్ధి గురించి పట్టించుకోకపోగా.. నేతలు, అధికారులు దాడులకు తెగబడుతున్నారన‍్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా చిత్తూరు జిల్లా పల్లమాల గ్రామంలో నిర్వహించిన ఎస్సీల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న వైఎస్‌ జగన్‌ ప్రసంగించారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement