వజ్రపుకొత్తూరు రూరల్: మండలంలోని చీపురపల్లి పంచాయతీ అనకాపల్లిలో ఇటీవల ఎలుగుబంట్ల దాడిలో మృతి చెందిన కుటుంబాలను ప్రభుత్వం వెంటనే అదుకోవాలని బీసీ సంఘ ప్రతినిధులు కోరారు. గురువారం మానవ హక్కుల వేదిక ప్రతినిధులు మృతుల కుటుంబాలను పరామర్శించారు. అనంతరం అటవీ శాఖాధికారులను కలిసి వారితో మాట్లాడారు. ఉద్దాన ప్రాంతంలో ఎలుగులు నిత్యం దాడి చేస్తున్నా చర్యలు చేపట్టకపోవడం సరి కాదన్నారు. కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు బి.ఢిల్లీరావు, పోతనపల్లి కామేశ్వరరావు, కోనారి ఈశ్వరమ్మ, ఇరోతు గురుమూర్తి, గండు కృష్ణమూర్తి పాల్గొన్నారు.
ఎలుగు బాధిత కుటుంబాలను ఆదుకోవాలి
Published Fri, Mar 29 2024 2:05 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ధాన్యం కొనుగోళ్లు వేగంగా పూర్తి చేయాలి
రోడ్డెక్కిన అన్నదాత
రేపటి వరకు రేషన్ బియ్యం పంపిణీ
మద్యం వ్యాపారుల సిండికేట్ దందా
సివిల్స్ సాధించడమే లక్ష్యం
వైస్ ఎంపీపీ ఇంటిపై దాడికి యత్నం
లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
కాటన్ సేవలు చిరస్మరణీయం
ఏలేరులో అడుగంటిన నీటి నిల్వలు
విడాకులపై ట్రోల్స్.. అంత దిగజారిపోయారా? అన్న నటుడు
తప్పక చదవండి
- ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
- భర్తతో విడిపోయిన సీరియల్ నటి.. సోషల్ మీడియాలో పోస్ట్
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్కు ఓటేసిందని ట్రాక్టర్తో తొక్కించబోయారు
- కొత్త మార్కును దాటిన బంగారం! ఏకంగా ఎంత ఎగిసిందంటే..
- Virat Kohli: ఒక్కసారి క్రికెట్కు వీడ్కోలు పలికితే.. కోహ్లి నోట రిటైర్మెంట్ మాట!
- భారత సంతతి బాలుడికి దుబాయ్ పోలీసుల సత్కారం!
- IPL 2024: సన్రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరదు.. ఆ నాలుగు జట్లే! ఫ్యాన్స్ ఫైర్
- మళ్లీ మనదే అధికారం.. చరిత్ర సృష్టించబోతున్నాం: సీఎం జగన్
Advertisement