Axar patel: అక్షర్ పటేల్.. 2017 తర్వాత మళ్లీ ఇప్పుడే
Axar Patel Taken Wicket After 2017 In T20Is.. టీమిండియా స్పిన్నర్ అక్షర్ పటేల్ నాలుగేళ్ల తర్వాత టి20ల్లో వికెట్ సాధించాడు. కివీస్తో జరుగుతున్న రెండో టి20లో మార్క్ చాప్మన్ను ఔట్ చేయడం ద్వారా అక్షర్ వికెట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక టి20ల్లో అక్షర్ పటేల్ చివరిసారిగా 2017లో తీయడం విశేషం. 2015లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ ద్వారా టి20ల్లో అరంగేట్రం చేసిన అక్షర్ తన కెరీర్లో 3 టెస్టుల్లో 27 వికెట్లు, 38 వన్డేల్లో 45 వికెట్లు, 13 టి20ల్లో 9 వికెట్లు తీశాడు.
చదవండి: Martin Guptill: కోహ్లి రికార్డు బద్దలు .. టి20 చరిత్రలో తొలి బ్యాటర్గా గప్టిల్
సంబంధిత వార్తలు