గిరిమిత్రలో టెండర్‌ ప్రక్రియ | - | Sakshi
Sakshi News home page

గిరిమిత్రలో టెండర్‌ ప్రక్రియ

Nov 30 2025 8:06 AM | Updated on Nov 30 2025 8:06 AM

గిరిమిత్రలో టెండర్‌ ప్రక్రియ

గిరిమిత్రలో టెండర్‌ ప్రక్రియ

పార్వతీపురం: పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ పాఠశాలలకు జీసీసీ సరుకుల టెండర్లు ప్రక్రియను జాయింట్‌ కలెక్టర్‌, ఐటీడీఏ పీవో సి.యశ్వంత్‌ కుమార్‌రెడ్డి పర్యవేక్షణలో శనివారం నిర్వహించారు. గిరిజన సంక్షేమ వసతిగృహలకు, పాఠశాలలకు అత్యవసరమైన, నాణ్యమైన సరుకులను సరఫరా చేసేందుకు ఈ టెండర్‌ ప్రక్రియ నిర్వహించినట్టు పీఓ తెలిపారు. టెండర్‌ దక్కించుకున్న వారు వసతిగృహలకు, పాఠశాలలకు విధిగా సరుకులను ఏడాది పాటు సరఫరా చేయాల్సి వుంటుందన్నారు. కార్యక్రమంలో ఏపీవో పి.మురళీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement