నేటి నుంచి రాష్ట్రస్థాయి ఆహ్వానపు నాటిక పోటీలు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి రాష్ట్రస్థాయి ఆహ్వానపు నాటిక పోటీలు

May 9 2025 12:51 AM | Updated on May 9 2025 12:51 AM

నేటి నుంచి రాష్ట్రస్థాయి ఆహ్వానపు నాటిక పోటీలు

నేటి నుంచి రాష్ట్రస్థాయి ఆహ్వానపు నాటిక పోటీలు

చీపురుపల్లిరూరల్‌ (గరివిడి): ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన పు నాటిక పోటీల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. గరివిడి శ్రీరాం హైస్కూల్‌ వేదికగా నేటి నుంచి మూడు రోజుల పాటు నాటిక పోటీల ప్రదర్శన సాగనుంది. ఈ మేరకు గరివిడి కల్చరల్‌ అసోసియేషన్‌ సభ్యులు ఏర్పాట్లు పూర్తి చేశారు. తొలిరోజు శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు హైద రాబాద్‌కు చెందిన విశ్వశాంతి కల్చరల్‌ అసోసియేషన్‌ వారు ’స్వేచ్ఛ’, హైదరాబాద్‌కు చెంది న మిత్ర క్రియేషన్స్‌ వారు ‘ఇది రహదారి కా దు’ అనే నాటికలు ప్రదర్శిస్తారు. మొదటిరోజు జరగనున్న కార్యక్రమంలో సినీనటుడు నారాయణమూర్తి, నరసింహరాజుపాల్గొననున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement