
పాతికేళ్లకు కలిశారు..
జక్రాన్పల్లి: మండలంలోని అర్గుల్ మైత్రి గార్డెన్స్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం మంగళవారం నిర్వహించారు. అర్గుల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2000–21లో విద్యనభ్యసించిన పదో తరగతి విద్యార్థులు 25 సంవత్సరాల తర్వాత కలిశారు. ఈ సందర్భంగా ఒకరినొకరు ఆత్మీయంగా పలుకరించుకున్నారు. చిన్ననాటి మధుర స్మృతులను గుర్తు చేసుకొని సంబరపడ్డారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించారు.
అర్గుల్లో పూర్వ విద్యార్థుల
ఆత్మీయ సమ్మేళనం