సరస్వతీనది పుష్కరాలకు వేళాయె.. | - | Sakshi
Sakshi News home page

సరస్వతీనది పుష్కరాలకు వేళాయె..

May 15 2025 2:02 AM | Updated on May 15 2025 2:02 AM

సరస్వతీనది పుష్కరాలకు వేళాయె..

సరస్వతీనది పుష్కరాలకు వేళాయె..

సరస్వతి ఘాట్‌ వద్ద ఏర్పాటుచేసిన విద్యుత్‌ వెలుగులు, వేదిక

– వివరాలు 8లోu

జయశంకర్‌భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిణి సరస్వతీనది పుష్కరాలు నేటినుంచి (గురువారం) ప్రారంభంకానున్నాయి. 12 రోజుల పాటు నిర్వహించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గురువారం ఉదయం 5.44 గంటలకు వేదపండితులు ముహూర్తం ఖరారు చేశారు. నదికి విశేష పూజాకార్యక్రమాలతో వేదపండితులు పుష్కరుడిని ఆహ్వానిస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దంపతులు సరస్వతి ఘాట్‌లో పుణ్య స్నానం ఆచరించనున్నారు. సీఎంతో పాటు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పాల్గొననున్నారు. – కాళేశ్వరం

నేటినుంచి 26వ తేదీ వరకు నిర్వహణ

సరస్వతిఘాట్‌లో పుణ్య స్నానం ఆచరించనున్న సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు

లక్షలాదిగా తరలిరానున్న భక్తజనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement