కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా నీటియాజమాన్య సంస్థ(డ్వామా)లో ఎక్సెస్ ఉన్న సిబ్బందిని రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు బదిలీ చేస్తూ గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ కేటగిరిల్లో శాంక్షన్ పోస్టుల కంటే ఎక్కువగా ఉండటంతో గ్రామీణాభివృద్ధి శాఖ రేషనలైజేషన్ చేపట్టింది. ఈ ప్రక్రియను ముగిస్తూ ఎక్సెస్గా ఉన్న సిబ్బందిని వివిధ జిల్లాలకు బదిలీ చేస్తూ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కోన శశిధర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా నుంచి ఎక్కువగా ఉన్న ఏపీవోల్లో బి.మాలిక్బాషా(పల్నాడు), పి. కుమార్సాయినాథ్(ప్రకాశం), వి.జయరాముడు (ఎన్టీఆర్ జిల్లా). ఎన్.జుబీబ్(తిరుపతి), కే.వెంకటేశ్వర్లు(తిరుపతి)లను బదిలీ చేశారు. సీవోఅండ్ ఏఏ(కంప్యూటర్ ఆపరేటర్ అండ్ అకౌంట్స్ అసిస్టెంటు) కేటగిరిలో 53 మందిని బదిలీ చేశారు. ఇందులో 14 మంది నంద్యాల జిల్లాకు వెళ్తుండగా మిగిలిన వారు ఇతర జిల్లాలకు వెలుతున్నారు. ఎక్కువగా ఉన్న సాంకేతిక సహాయకులు(టీఏ) 81 మంది బదిలీ చేశారు. అయితే నంద్యాల జిల్లా నుంచి 12 మంది టీఏలు కర్నూలు జిల్లాకు కేటాయించారు. కర్నూలు జిల్లా నీటియాజమాన్య సంస్థ పీడీ కార్యాలయంలో 11 మంది మాత్రమే సీవో అండ్ ఏవో అండ్ ఏఏలను వినియోగించుకోవాల్సి ఉంది. ఇప్పటి వరకు వీరు 26 మంది పని చేస్తున్నారు. ఇంజినీరింగ్ కన్సల్టెంట్లతో యశోదరావు, పి.భార్గవి, పెంచలయ్య, భాగ్యరాజు, ఏపీవోలు పి.మధుబాబు, శంకర్రావు పీడీ కార్యాలయంలో పనిచేస్తున్నారు. వీరిని మండలాలకు పంపే విధంగా ఆదేశాలు వచ్చాయి. గ్రామీణాభివృద్ధి శాఖ జారీ చేసిన అదేశాలు తక్షణమే అమలులోకి వచ్చినట్లుగా అఽధికార వర్గాలు తెలిపాయి.
డ్వామా సిబ్బందికి స్థానచలనం
Published Sun, Apr 2 2023 1:14 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
‘రాహుల్ పేరు చెబితే ఓట్లు పడవు’
కాంగ్రెస్తోనే అన్నివర్గాలకు సముచిత న్యాయం
హామీలు నెరవేర్చడంలో రేవంత్ విఫలం
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తాం..
మూడోసారి మోదీ సర్కారే..
రోడ్డు ప్రమాదంలో నవ వరుడు దుర్మరణం
ఏటా కోటి ఉద్యోగాల భర్తీ ఏమైంది?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement