విజయవాడ సత్యనారాయణపురానికి చెందిన సురేష్‌ సాధారణ విద్యార్థి. పదో తరగతి పాస్‌ మార్కులతో గట్టెక్కాడు. గణితం, సైన్సు సబ్జెక్టులపై పట్టు లేదు. అయితే స్నేహితులు ఎంపీసీ, బైపీసీ తీసుకోవడంతో తాను గొప్పగా చెప్పుకోవడానికి ఎంపీసీని ఎంచుకున్నాడు. సబ్జెక్టులు కష్టం కా | - | Sakshi
Sakshi News home page

విజయవాడ సత్యనారాయణపురానికి చెందిన సురేష్‌ సాధారణ విద్యార్థి. పదో తరగతి పాస్‌ మార్కులతో గట్టెక్కాడు. గణితం, సైన్సు సబ్జెక్టులపై పట్టు లేదు. అయితే స్నేహితులు ఎంపీసీ, బైపీసీ తీసుకోవడంతో తాను గొప్పగా చెప్పుకోవడానికి ఎంపీసీని ఎంచుకున్నాడు. సబ్జెక్టులు కష్టం కా

May 11 2025 12:28 PM | Updated on May 11 2025 12:28 PM

విజయవ

విజయవాడ సత్యనారాయణపురానికి చెందిన సురేష్‌ సాధారణ విద్యా

బలవంతం చేయడం సరికాదు

విద్యార్థులను సాధ్యమైనంత వరకూ వారికి నచ్చిన గ్రూపులోనే చేర్పించాలి. పదో తర్వాత ఇంటర్‌ మీడి యెట్‌ ప్రవేశంలో పిల్లల అభిప్రాయాలకు విలువ ఇవ్వాలి. వారికి నచ్చిన కోర్సుల్లో చేరేందుకు సహకరించాలి. తల్లిదండ్రులు తమ అభిప్రాయాలను చెప్పడం వరకే సరి పెట్టుకోవాలి. వారి అభిప్రాయాలను బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయకూడదు. ఇరుగుపొరుగు పిల్లలతో పోల్చకూడదు.

–డాక్టర్‌ డి. కై లాసరావు, విద్యావేత్త

ఒత్తిడి పెట్టడంతో ఇబ్బందులే

పిల్లల అభిప్రాయాలు తెలుసుకోకుండా చదవాలంటూ ఒత్తిడి పెట్టడితే ఇబ్బందులు తలెత్తుతాయి. పిల్లల సామర్థ్యాలను తెలుసుకోవాలి.

–డాక్టర్‌ ప్రసాద్‌బాబు, సైకాలజిస్ట్‌, అసిస్టెంట్‌ రీజనల్‌ డైరెక్టర్‌, ఇగ్నో

విజయవాడ సత్యనారాయణపురానికి చెందిన సురేష్‌ సాధారణ విద్యా1
1/1

విజయవాడ సత్యనారాయణపురానికి చెందిన సురేష్‌ సాధారణ విద్యా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement