పకడ్బందీగా సామగ్రి పంపిణీ చేయాలి | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా సామగ్రి పంపిణీ చేయాలి

Dec 4 2025 7:32 AM | Updated on Dec 4 2025 7:32 AM

పకడ్బందీగా సామగ్రి పంపిణీ చేయాలి

పకడ్బందీగా సామగ్రి పంపిణీ చేయాలి

● కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే

● కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే

ఆసిఫాబాద్‌రూరల్‌: ఎన్నికల సామగ్రి పకడ్బందీగా పంపిణీ చేసేందుకు అవసరమైన ఏర్పా ట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే అన్నారు. జైనూర్‌ మండల కేంద్రంలోని పోలింగ్‌ కేంద్రాలను ఆర్‌డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి బుధవారం పర్యవేక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ నెల 11న జైనూర్‌లో ఎన్నికలు జరుగుతాయన్నారు. అవసరమైన షామియానాలు, కుర్చీలు, టేబుళ్లు, తాగునీరు, ఇతర ఏర్పాట్లు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డివిజనల్‌ పంచాయతీ అధికారి ఉమర్‌ హుస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement