ఇంటి వద్దకే ఈ–ఖాతాలు | - | Sakshi
Sakshi News home page

ఇంటి వద్దకే ఈ–ఖాతాలు

Dec 3 2025 8:01 AM | Updated on Dec 3 2025 8:01 AM

ఇంటి వద్దకే ఈ–ఖాతాలు

ఇంటి వద్దకే ఈ–ఖాతాలు

రాయచూరు రూరల్‌: నగరంలో రెవెన్యూ వసూళ్లలో ముందుండాలని, ఇంటి వద్దకే ఈ–ఖాతాల పంపిణీకి శ్రీకారం చుట్టాలని రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు అధికారులను ఆదేశించారు. నగరసభ కార్యాలయంలో రెవెన్యూ అధికారులకు, బిల్‌ కలెక్టర్లకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. నగరంలో 8 జట్లను ఏర్పాటు చేసి నిర్ణీత సమయంలో ఇంటి పన్ను, నీటి పన్ను వసూలును పూర్తి చేయాలని ఆదేశించారు. ఇంటింటికీ నగరసభ పేరుతో ఈ–ఖాతాలను త్వరగా ఇస్తారన్నారు. నగరసభ అధ్యక్షురాలు నరసమ్మ, కమిషనర్‌ జుబిన్‌ మహాపాత్రో, నగరసభ సభ్యులు జయన్న, శాంతప్పలున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement