కరుణకు ఆలిండియా నాలుగో ర్యాంక్‌ | - | Sakshi
Sakshi News home page

కరుణకు ఆలిండియా నాలుగో ర్యాంక్‌

Jun 3 2025 12:14 AM | Updated on Jun 3 2025 12:14 AM

కరుణకు ఆలిండియా  నాలుగో ర్యాంక్‌

కరుణకు ఆలిండియా నాలుగో ర్యాంక్‌

బాలాజీచెరువు (కాకినాడ): నగరానికి చెందిన దామలంక కరుణ జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షా ఫలితా ల్లో ఆలిండియా రిజర్వ్‌ కేటగిరీలో నాలుగో ర్యాంకు సాధించింది. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడు తూ, ఐఐటీ ముంబైలో సీఎస్‌ఈ అభ్యసించాలనేది తన లక్ష్యమని పేర్కొంది. ఆలిండియా రిజర్వ్‌ కేటగిరీ లో నాలుగో ర్యాంక్‌ సాధించడం సంతోషంగా ఉందని చెప్పింది. ఇంటర్మీడియెట్‌లో రెగ్యులర్‌ సిలబస్‌తో పాటు, ఈ పరీక్షకు సంబంధించి ప్రతిరోజు సమయం కేటాయించి సాధన చేయడం తన విజయానికి కారణమని తెలిపింది. ఆమె తండ్రి సుబ్బారావు వ్యవసా యం చేస్తుండగా, తల్లి మంగాదేవి గృహిణి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement