ముగిసిన కోలాట శిక్షణ | - | Sakshi
Sakshi News home page

ముగిసిన కోలాట శిక్షణ

Jul 5 2025 6:30 AM | Updated on Jul 5 2025 6:30 AM

ముగిసిన కోలాట శిక్షణ

ముగిసిన కోలాట శిక్షణ

జనగామ రూరల్‌: తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రజా కళల పరిరక్షణలో భాగంగా నిర్వహించిన బోనాల కోలాట శిక్షణ శిబిరం ము గింపు కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో శుక్రవారం నిర్వహించారు. ముఖ్యఅతిథి గా అరుణోదయ కల్చరల్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ విమల క్క హాజరై మాట్లాడుతూ.. ప్రజా కళలు జీవించాల ని ప్రజలను చైతన్యవంతం చేయడానికి కళాకారులు కృషి చేయాలన్నారు. 51 మంది శిక్షణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలకు సర్టిఫికెట్లు అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ఒగ్గు బీర్ల కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఓగ్గు ధర్మయ్య, కనకంచి పాపయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement