కార్మికులంటే అలుసు | - | Sakshi
Sakshi News home page

కార్మికులంటే అలుసు

May 30 2025 1:26 AM | Updated on May 30 2025 1:26 AM

కార్మికులంటే అలుసు

కార్మికులంటే అలుసు

చంద్రబాబునాయుడు ఏ రోజూ కార్మికులకు మేలు చేసింది లేదు. కార్మికులంటే ఆయనకు ఎప్పుడూ అలుసే. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏడాది గడస్తున్నా.. ఒక్కటి కూడా అమలు చేయలేదు. పైగా ఫైన్‌లు పెరిగిపోవటం, చలనాలు, జరిమానాలు కట్టలేక ఇబ్బందులకు గురవుతున్నాం. మా సంక్షేమం కోసం ఏ రోజూ ఆలోచించలేదు. ఎన్నికల సమయంలో చెప్పినట్లుఏటా రూ.15 వేల ఆర్థిక సాయం, 21, 31 జీవోల రద్దు, పీఎఫ్‌, ఈఎస్‌ఐతో కూడిన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి.

– మొగిలి పుల్లారావు (డ్రైవర్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement