పంట చేతికొచ్చిన ఆనందం లేదు | - | Sakshi
Sakshi News home page

పంట చేతికొచ్చిన ఆనందం లేదు

Jul 3 2025 4:45 PM | Updated on Jul 3 2025 4:45 PM

పంట చ

పంట చేతికొచ్చిన ఆనందం లేదు

గత ప్రభుత్వంలో నీటి తీరువా ఊసే ఉండేది కాదు. ఈ ప్రభుత్వం వచ్చాక పాత బకాయిలంటూ వడ్డీలు వేసి మరీ చెల్లించాలని రెవెన్యూ ఉద్యోగులు చెబుతున్నారు. మూడేళ్లకు కలిపి నీటితీరువా రూ. 21 వేలు చెల్లించాను. పంట డబ్బులు చేతికొచ్చాయన్న ఆనందం లేకుండా పన్నుకే సరిపోయింది.

– వెలగల వెంకటేశ్వరరెడ్డి, రైతు, పెనుమంట్ర

రైతులపై భారం మోపుతున్నారు

రైతులను ఆదుకోవాల్సింది పోయి ఏదో రూపంలో ఈ ప్రభుత్వం మాపై భారం మోపుతోంది. ఉచిత పంటల బీమాను రద్దుచేయడంతో ప్రీమియం రైతులే చెల్లించుకోవాల్సి వస్తోంది. కొన్నేళ్లుగా నీటి తీరువా ఊసులేకుండా ఉంది. ఇప్పుడు వడ్డీలు, జరిమానాలు అంటూ రైతులపై భారం మోపుతున్నారు.

– కందుల సత్యనారాయణ, రైతు, వీరవాసరం

పంట చేతికొచ్చిన ఆనందం లేదు
1
1/1

పంట చేతికొచ్చిన ఆనందం లేదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement