విజయపురిసౌత్: స్థానిక డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల కళాశాలకు చెందిన విద్యార్థినులు దీపిక భువన, ప్రియాంకలు ఈ నెల 11న విజయవాడలో జరిగిన అండర్–19 రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలలో బంగారు పతకాలు సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ మేరిమంజుల గురువారం తెలిపారు. అలాగే అదే రోజు జరిగిన రెజ్లింగ్ పోటీలలో గౌతమి సిల్వర్ మెడల్, బ్యూలా బ్రాంజ్ మెడల్ సాధించినట్లు ప్రిన్సిపాల్ చెప్పారు. ఈ నెల 11న అండర్–19 రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీలలో బి.అంజలి, స్నేహ బంగారు పతకాలు సాధించినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. పోటీలలో విజేతలను ప్రిన్సిపాల్ మేరీ మంజుల, వైస్ ప్రిన్సిపాల్ రాజ్యలక్ష్మి, పీడీ మహబూబీ, పీఈటీ నసీమ, ఉపాధ్యాయినులు చెంచు లక్ష్మి, పుష్పలీల అభినందించారు.
జాతీయస్థాయి రెజ్లింగ్ పోటీలకు గురుకుల విద్యార్థినులు
Published Fri, Nov 17 2023 1:44 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
తప్పక చదవండి
- ఘోర ప్రమాదం.. ఆర్టీసీ బస్సు, కారు ఢీ.. ముగ్గురి మృతి
- Hyd Viral: మండదా అన్నా.. మండదా అక్కా!
- హైదరాబాద్లో మినీ కశ్మీర్ అందాలు (ఫొటోలు)
- ఈ రాశి వారికి సకాలంలో ముఖ్యమైన పనులు పూర్తి, ధనలాభం
- నేటి నుంచి టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
- పిన్నెల్లి ఫిర్యాదు పట్టదా?
- బంగ్లా ఎంపీ హత్యకు రూ.5 కోట్ల సుపారీ
- టీడీపీ రీపోలింగ్ ఎందుకు కోరలేదు?
- పచ్చమూక అరాచకం.. ఆనవాళ్లివిగో..
- ఆస్కార్ లైబ్రరీలో పార్కింగ్
Advertisement