హైదరాబాద్: ఎయిరిండియా విమానం ఏసీలో పొగలు రావడంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో నిలిపివేశారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
హైదరాబాద్-మధురపూడి (రాజమండ్రి విమానాశ్రయం) మధ్య నడిచే జెట్ ఎయిర్వేస్ విమానానికి ఆదివారం తృటిలో పెద్ద ప్రమాదం తప్పిన సంగతి తెలిసిందే. రన్వేపై ల్యాండ్ అవుతున్న సమయంలో ఒక పక్షి విమానం ఫ్యాన్ రెక్కల్లోకి చొచ్చుకుపోయింది. అయితే, పైలట్లు అప్పటికే విమానాన్ని రన్వేపై దింపడంతో ఎలాంటి ఆపదా వాటిల్లలేదు. ఇదే విమానంలో రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ ఉన్నారు. ఫ్యాన్ రెక్కల్లో ఇరుక్కున్న పక్షి నుజ్జునుజ్జు కావడంతో ఇంజన్లో సమస్య తలెత్తింది.
ఎయిరిండియా విమానం ఏసీలో పొగలు
Published Mon, Apr 14 2014 8:49 AM
Advertisement
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
రోడ్డు ప్రమాదాలకు చెక్.. టూ వీలర్లకు కొత్త లేన్
No Headline
పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
ఎన్టీఆర్ ఆశీస్సులతో సీఎం జగన్ ప్రమాణస్వీకారం
వేప చెట్టుకు మామిడి కాయలు.. మరో వింత
మళ్లీ పెరగనున్న ఉష్ణోగ్రతలు
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
30 టన్నుల మామిడి పండ్లు ఎగుమతి
మూడు దశల్లో 90 వేల పోస్టల్ బ్యాలెట్లు
చివరి విడత ప్రచారానికి కాంగ్రెస్ ప్రముఖులు
తప్పక చదవండి
- కుప్పకూలిన క్వారీ.. పది మంది మృతి
- రోడ్డు ప్రమాదాలకు చెక్.. టూ వీలర్లకు కొత్త లేన్
- రోడ్డు ప్రమాదాలకు చెక్.. టూ వీలర్లకు కొత్త లేన్
- మాజీ ఎమ్మెల్యే అనిశెట్టి బుల్లబ్బాయి రెడ్డి కన్నుమూత
- ఇప్పుడు అతడు మారిపోయాడు.. టీమిండియా రీ ఎంట్రీ పక్కా!
- ఆనంద్, నువ్వు నా ఫ్యామిలీ రా.. రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- పంజాబ్ ‘సర్దార్’ ఎవరు? ఏ పార్టీకి ఎంత బలముంది?
- శ్రీహరికోట: అగ్నిబాణం.. ప్చ్ మళ్లీ వాయిదా
- Today Horoscope: ఈ రాశివారికి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది
- రిఫరీ తొండి అయినా... సగటు ఓటరే విజేత!
Advertisement