VIDEO: CM YS Jagan First Speech from AP Assembly 2019 LIVE Today - Sakshi
Sakshi News home page

చెప్పినట్లే బీసీలకు న్యాయం చేశాం

Jun 13 2019 11:46 AM | Updated on Jun 13 2019 1:11 PM

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికైన తమ్మినేని సీతారాంకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలియజేశారు. స్పీకర్‌ స్థానంలో తమ్మినేని ఆసీనులైన తర్వాత మొదట సభా నాయకుడైన సీఎం వైఎస్‌ జగన్‌ ప్రసంగించారు. ‘కొత్త స్పీకర్‌గారికి నా తరఫున, మా ప్రభుత్వం తరఫున, ఏపీ ప్రజలందరి తరఫున అభినందనలు’ తెలిపారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement