ఆ స్థలంలో వాహనాలు అదృశ్యం

కొన్ని దృశ్యాలు కంటితో చూసినప్పటికీ.. అవి నిజమా? కాదా?.. అనే సందేహం వెంటాడుతూనే ఉంటుంది. అలాంటి భావన కలిగించే ఓ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ట్రాఫిక్‌ సిగ్నల్‌ దాటుకొని వస్తున్న వాహనాలు.. పక్కనే ఉన్న నది వంతెనలోకి దూసుకుపోయి అదృశ్యమవుతున్నాయి. అయితే ఈ వీడియోను డేనియల్ అనే వ్యక్తి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. కాగా దీనిపై చాలా మంది నెటిజన్లు వాహనాలు.. అలా నది వంతెనలోకి వెళ్లి ఎలా అదృమవుతున్నాయని వారి ఊహకు పని చెబుతున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top