పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ టీకెట్ల లొల్లీ
టీడీపీలో అసమ్మతి సెగలు కొనసాగుతున్నాయి. చాలా చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలను టీడీపీ కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాము వ్యతిరేకిస్తున్న నేతలకు టికెటు కేటాయిస్తే ఓడించి తీరుతామని టీడీపీ అధిష్టానాన్ని హెచ్చరిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు, చింతలపూడి, నిడదవోలు, గోపాలపురం నియోజవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక టీడీపీకి సవాలుగా మారింది. అసంతృప్త నేతల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత రావడంతో అభ్యర్థుల ఎంపిక టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు