కాంచీపురంలో టీటీడీ చైర్మన్‌ | Kanchipuram, TTD Chairman YV Subba Reddy Visit Athi Varadar Temple | Sakshi
Sakshi News home page

కాంచీపురంలో టీటీడీ చైర్మన్‌

Jul 16 2019 5:48 PM | Updated on Jul 16 2019 5:53 PM

తమిళనాడులోని కాంచీపురం అత్తి వరదర్‌ స్వామి ఆలయాన్ని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి దంపతులు మంగళవారం దర్శించుకున్నారు. టీటీడీ తరపున సుబ్బారెడ్డి దంపతులు స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ పర్యటనలో వారితో పాటు టీటీడీ ఉన్నతాధికారులు, వేదపండితులు కూడా ఉన్నారు. వీరు స్వామివారి ప్రత్యేక పూజలను దగ్గరుండి తిలకించారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement