తమిళనాడులోని కాంచీపురం అత్తి వరదర్ స్వామి ఆలయాన్ని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు మంగళవారం దర్శించుకున్నారు. టీటీడీ తరపున సుబ్బారెడ్డి దంపతులు స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ పర్యటనలో వారితో పాటు టీటీడీ ఉన్నతాధికారులు, వేదపండితులు కూడా ఉన్నారు. వీరు స్వామివారి ప్రత్యేక పూజలను దగ్గరుండి తిలకించారు.
కాంచీపురంలో టీటీడీ చైర్మన్
Jul 16 2019 5:48 PM | Updated on Jul 16 2019 5:53 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement