దేశ రాజధానిలో ఏపీ రెసిడెంట్ భవన్పై సోమవారం ఉభయ తెలుగు రాష్ట్రాల అధికారుల మధ్య వివాదం రాజుకుంది. రెసిడెంట్ కమిషనర్కు కేటాయించిన గదిని ఇతరులకు కేటాయించడంపై తెలంగాణ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. జనాభా నిష్పత్తుల ప్రకారం 58:42 తమకు భవనాలు కేటాయించడం లేదని అధికారులు ఆరోపించారు.