
జిల్లాలో సెల్ఫోన్ ట్రాకింగ్ బృందం ఏర్పాటు చేసిన తరువాత ఇప్పటివరకు రూ.66.33 లక్షల విలవైన 442 ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందజేశాం. ఫోన్ పోగొట్టుకున్న బాధితులు ఒకసారి ఫిర్యాదు చేసి చేతులు దులుపుకోకుండా కొన్ని రోజుల వ్యవధిలో తిరిగి ఫిర్యాదు చేయాలి. సెల్ఫోన్ ఎవరికై నా దొరికితే పోలీసుస్టేషన్లలో అందజేయాలి. దొరికిన ఫోన్ను అక్రమంగా వినియోగించినా, ఎటువంటి ఆధారాలు లేకుండా కొనుగోలు చేసినా చర్యలు తప్పవు. – యు.రవిప్రకాష్, ఎస్పీ, భీమవరం