రాజ్‌భవన్‌లో వన మహోత్సవం | - | Sakshi
Sakshi News home page

రాజ్‌భవన్‌లో వన మహోత్సవం

Jul 6 2025 6:35 AM | Updated on Jul 6 2025 6:35 AM

రాజ్‌భవన్‌లో వన మహోత్సవం

రాజ్‌భవన్‌లో వన మహోత్సవం

భువనేశ్వర్‌: వన మహోత్సవాన్ని పురస్కరించుకుని ఏక్‌ పెడ్‌ మా కే నామ్‌ కార్యక్రమంలో భాగంగా శనివారం రాజ్‌ భవన్‌ ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్యామానంద పార్క్‌లో రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ హరిబాబు కంభంపాటి మొక్క నాటి నీరు పోశారు. రాజ్‌ భవన్‌ అధికారులు, సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని, రాజ్‌ భవన్‌ ప్రాంగణంలో అనేక మొక్కలు నాటారు. గవర్నర్‌ మాట్లాడుతూ భవిష్యత్‌ తరాలకు పరిశుభ్రమైన మరియు పచ్చటి వాతావరణం అందించేందుకు వ్యక్తులు, సంస్థలు ఉత్సాహంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement