అడవిలో హైకోర్టు జీపీల పర్యటన | - | Sakshi
Sakshi News home page

అడవిలో హైకోర్టు జీపీల పర్యటన

Jun 7 2025 12:08 AM | Updated on Jun 7 2025 12:08 AM

అడవిలో హైకోర్టు జీపీల పర్యటన

అడవిలో హైకోర్టు జీపీల పర్యటన

జన్నారం: జన్నారం అటవీ డివిజన్‌ అడవుల్లో ఇద్దరు అడ్వకేట్‌ జనరల్‌లు, ఆరుగురు హైకో ర్టు ప్రభుత్వ న్యాయవాదులు(జీపీ) శుక్రవారం పర్యటించారు. సఫారీ ద్వారా అడవుల్లో తిరిగి అటవీ అందాలు తిలకించారు. వన్యప్రాణులను చూసి మురిసిపోయారు. జన్నారం రేంజ్‌ పరిధిలోని గోండ్‌గూడ బేస్‌క్యాంపు, బైసన్‌కుంట, తాళ్లపేట్‌ రేంజ్‌ పరిధిలోని మల్యాల వాచ్‌టవర్‌ వద్దకు వెళ్లి సందర్శించారు. సఫారీ ప్రయాణం కొత్త అనుభూతిని ఇచ్చిందని న్యాయవాదులు తెలిపారు. రేంజ్‌ అధికారి సుష్మారావు, డీఆర్వో మమత, బీట్‌ అధికారి లాలుబాయి అడవి అభివృద్ధి, తదితర అంశాలను తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement