ఉమ్మడి జిల్లావ్యాప్తంగా జననాలు | - | Sakshi
Sakshi News home page

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా జననాలు

May 14 2025 2:11 AM | Updated on May 14 2025 2:11 AM

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా జననాలు

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా జననాలు

మగ శిశువుల జననమే అధికం

ఉమ్మడి ఆదిలాబాద్‌లోని నిర్మల్‌ జిల్లాలో అధికంగా జననాలు నమోదవుతుండగా, కుమురంభీం ఆసిఫాబాద్‌లో తక్కువగా ఉంది. ఇందులో మగ శిశువుల జననాలే ఎక్కువగా నమోదవుతున్నా యి. ఆడ శిశుల సంఖ్య తగ్గుతోంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో లింగనిష్పత్తి తగ్గుతుండగా ఈ నివేదికలోనూ ఇదే తీరువెల్లడైంది. ఉమ్మడి జిల్లా పరిధిలో మొత్తం 26,576 మంది అబ్బాయిలు పుట్టగా, అమ్మాయిలు మాత్రం 25,124 మంది జన్మించారు.

జిల్లా గ్రామీణం పట్టణం మొత్తం

పురుషులు సీ్త్రలు పురుషులు సీ్త్రలు పురుషులు సీ్త్రలు మొత్తం

ఆదిలాబాద్‌ 2,073 1,865 2,710 2,729 4,783 4,594 9,377

నిర్మల్‌ 4,490 4,218 7,002 6,599 11,492 10,817 22,309

మంచిర్యాల 333 320 5,377 5,065 5,710 5,385 11,095

కు.ఆసిఫాబాద్‌ 3,458 3,240 1,132 1,088 4,590 4,328 8,918

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement