
ఇంటర్ ఫలితాల్లో తిరుమల ప్రభంజనం
రాజమహేంద్రవరం రూరల్: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రథమ సంవత్సరం ఇంటర్ ఫలితాల్లో రాజమహేంద్రవరంలోని తమ తిరుమల జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారని ఆ విద్యా సంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు తెలిపారు. ఎంపీసీలో 470కి 467 మార్కులను సీహెచ్ సందీప్, బత్తుల తన్మయిరిత్విక, ముత్యాల హర్షిత, సింగులూరి తేజ, మువెనున్నీషా ఖాన్, పర్చూరి పునీ త వెంకటసాయి, కిల్లంపల్లి రేవతిదేవి, జె.గోపికధమని, వడ్డి జ్వలితసాయిశివవాణి, మద్దు సూర్యదేవ్, కె. సత్యప్రియ, గెడ్డం రాజనవీన్తేజ, దాడి దినేశ్వర్, ఎ. వీరవెంకట సాయిలిఖిత, కేశన తపస్వి, డి.దీపిక, కొ వ్వూరి హాసిని, దీప్తిమహంతి సాత్విక్ సాధించారన్నా రు. 466 మార్కుల పైన 155 మంది, 465 మార్కుల పైన 506 మంది, 463 మార్కులపైన 1,224 మంది , 460 పైన 177 మంది, 450 పైన 204 మంది పొందారన్నారు. బైపీసీలో 440కి 437 మార్కులను మహమ్మ ద్ మనీష, గంగేయుల కృష్ణచందన, కాగ గాయత్రి, గంపల వీరవెంకట లక్ష్మణ్ సాధించారన్నారు. 435 పైన 90 మంది, 430 పైన 292 మంది, 400 పైగా మార్కులు 501 మంది సాధించారని నున్న తిరులమరావు వివరించారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను తిరుమలరావు, అకడమిక్ డైరెక్టర్ జి.సతీష్బాబు, ప్రిన్సిపాల్ వి.శ్రీహరిలు అభినందించారు. టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ పాల్గొన్నారు.