440 పాయింట్లు పతనమైన మార్కెట్‌ | Sensex sheds 440 points | Sakshi
Sakshi News home page

440 పాయింట్లు పతనమైన మార్కెట్‌

Mar 5 2021 3:50 PM | Updated on Mar 5 2021 3:50 PM

Sensex sheds 440 points - Sakshi

సాక్షి,ముంబై: స్టాక్‌మార్కెట్లు చివరికి భారీ నష్టాలతోనే ముగిసింది. ఆరంభంలోనే బలహీనంగా ఉన్న సూచీలు రోజంతా అదే ధోరణి కొనసాగించాయి. తీవ్రంగా ఊగిసలాట మధ్య సూచీలుచివరికి వారాంతంలో మద్దతు స్థాయిలకు దిగువకు చేరడం గమనార్హం.సెన్సెక్స్‌ 441 నష్టంతో 50405 వద్ద, నిఫ్టీ 143 పాయింట్లు పతనమై 14938 వద్ద క్లోజ్‌ అయ్యాయి. బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, మెటల్‌తోపాటు దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాలనే మూటగట్టుకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement