డాంగే సతీమణికే కార్పొరేటర్ టికెట్ | corporator ticket is conformed to donge's wife | Sakshi
Sakshi News home page

డాంగే సతీమణికే కార్పొరేటర్ టికెట్

Mar 19 2015 7:49 AM | Updated on Sep 2 2017 11:06 PM

పదకొండో డివిజన్ కార్పొరేటర్ వీరంకి డాంగే కుమార్ మరణించడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.

విజయవాడ: పదకొండో డివిజన్ కార్పొరేటర్ వీరంకి డాంగే కుమార్ మరణించడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఆయన స్థానంలో ఆయన సతీమణి కృష్ణకుమారికి టికెట్ ఖరారైంది. ఈ విషయాన్ని టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే స్వయంగా తెలియజేశారు. పటమటలోని నల్లూరువారి కళ్యాణమండపంలో జరిగిన డాంగే సంతాప సభలో ఆయన పాల్గొన్నారు.
(పటమట)

Advertisement
 
Advertisement
Advertisement