డాంగే సతీమణికే కార్పొరేటర్ టికెట్ | corporator ticket is conformed to donge's wife | Sakshi
Sakshi News home page

డాంగే సతీమణికే కార్పొరేటర్ టికెట్

Mar 19 2015 7:49 AM | Updated on Sep 2 2017 11:06 PM

పదకొండో డివిజన్ కార్పొరేటర్ వీరంకి డాంగే కుమార్ మరణించడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.

విజయవాడ: పదకొండో డివిజన్ కార్పొరేటర్ వీరంకి డాంగే కుమార్ మరణించడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఆయన స్థానంలో ఆయన సతీమణి కృష్ణకుమారికి టికెట్ ఖరారైంది. ఈ విషయాన్ని టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే స్వయంగా తెలియజేశారు. పటమటలోని నల్లూరువారి కళ్యాణమండపంలో జరిగిన డాంగే సంతాప సభలో ఆయన పాల్గొన్నారు.
(పటమట)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement