'వెనక్కి తగ్గం, బెదిరింపులకు భయపడం' | kapu leader vasireddy yesudas comments | Sakshi
Sakshi News home page

Aug 27 2017 6:37 PM | Updated on Mar 21 2024 8:58 AM

గాంధేయ మార్గంలో పాదయాత్ర చేస్తున్న తమను పోలీసులు అడ్డుకోవడం సరికాదని కాపు జేఏసీ నాయకుడు వాసిరెడ్డి ఏసుదాసు అన్నారు. తమను పశువుల్లా చేస్తున్నారని, ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీకి డీజీపీ సాంబశివరావు తొత్తులా మారారని, రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు.

Advertisement

పోల్

Advertisement