●అడ్డంగా బుక్కయ్యారు | - | Sakshi
Sakshi News home page

●అడ్డంగా బుక్కయ్యారు

Jun 3 2025 5:51 AM | Updated on Jun 3 2025 5:51 AM

●అడ్డంగా బుక్కయ్యారు

●అడ్డంగా బుక్కయ్యారు

టీడీపీ నాయకులు ఇష్టారీతిన కరెంటును అక్రమంగా వాడుకునేందుకు సాగిలపడి సహకరించిన విద్యుత్‌ అధికారులు...తాము చేసిన తప్పు మూడో కంటికి తెలియకూడదని అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ మేరకు గతనెల 29వ తేదీ సాయంత్రానికి మహానాడు పూర్తికాగా, ఆగమేఘాలపై కదిలి యంత్రాంగాన్నంతా వినియోగించి 30వ తేదీ మధ్యాహ్నానికల్లా ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్‌ లైన్లు, స్తంభాలు, కాంక్రీట్‌ దిమ్మెలు వంటిి ఏ చిన్న ఆనవాళ్లు కూడా దొరక్కుండా పక్కాగా పథక రచన చేశారు. అయితే అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా...సాక్షికి అడ్డంగా దొరికిపోయారు. ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాలను క్రేన్లతో తొలగించడం, విద్యుత్‌ సామాగ్రిని ట్రాక్టర్లలో తరలించడం వంటి దృశ్యాలు సాక్షి కెమెరాకు చిక్కాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement