రూ.1051.45 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన | - | Sakshi
Sakshi News home page

రూ.1051.45 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Jun 7 2025 1:14 AM | Updated on Jun 7 2025 1:14 AM

రూ.1051.45 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

రూ.1051.45 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

● రూ.574.56 కోట్లతో గంధమల్ల రిజర్వాయర్‌ నిర్మాణానికి శంకుస్థాపన

● రూ.200 కోట్లతో యంగ్‌ ఇండియా రెసిడెన్షియల్‌ స్కూల్‌ పనులకు

● రూ.183 కోట్లతో మెడికల్‌ కాలేజీ భవన నిర్మాణానికి

● రూ.25.50 కోట్లతో యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో డ్రెయినేజీలు, సీసీ,

బీటీ రోడ్లకు

● రూ.7.50 కోట్లతో కొలనుపాక గ్రామంలో హైలెవెల్‌ వంతెనలకు..

● రూ.6 కోట్లతో కాల్వపల్లి గ్రామంలో హైలెవెల్‌ బ్రిడ్జి నిర్మాణ పనులకు

● రూ.8.25 కోట్లతో మోటకొండూరు మండలంలో తహసీల్దార్‌, ఎంపీడీఓ కార్యాలయాలు, పోలీస్‌ స్టేషన్‌ నిర్మాణ పనులకు

● రూ.22.75 కోట్లతో దాతర్‌పల్లి గ్రామంలో 20 వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల గోదాములకు..

● రూ.21.14 కోట్లతో ఆలేరు నియోజకవర్గంలో బీటీ రోడ్ల నిర్మాణ పనులకు

● రూ.2.75 కోట్లతో ఆలేరు మార్కెట్‌ యార్డులో 2500 మెట్రిక్‌ సామర్థ్యం గల గోదాముల నిర్మాణ పనులకు శంకుస్థాపన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement